తెలంగాణ

Hanumantha Rao: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారు

Hanumantha Rao: సీఎం రేవంత్ రెడ్డి బీసీ పక్షపాతి అన్నారు మాజీ ఎంపీ వీ.హనుమంతరావు. సూర్యాపేట సభకు రాహుల్, గజ్వేల్ సభకు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ రెండు సభలకు తన పూర్తి మద్దతు ఉందన్నారు. బీజేపీకి రిజర్వేషన్ ఇవ్వాలని లేదని.. అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు వీహెచ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button