తెలంగాణ

Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన ర్యాలీ

Hyderabad: హైదరాబాద్ ఓయూలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓయూ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ ఆరోపించారు. ఉర్దూ మీడియం అభ్యర్థుల ఫలితాలలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. ప్రభుత్వం గ్రూప్ 1 ఫలితాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీఐబీ విచారణ జరిపించాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button