తెలంగాణ
రన్నింగ్ బస్లో చెలరేగిన మంటలు

రన్నింగ్ బస్లో మంటలు చెలరేగాయి. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో 36మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఏసీలో షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.