తెలంగాణ

మావోయిస్టుల ఆర్థక వనరులపై ఈడీ ఫోకస్

మావోయిస్టు కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే నెట్‌వర్క్‌పై ఈడీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ అధినేత దినేష్ గోపేపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. జార్ఖండ్ పోలీసులు, ఎన్ఐఏ ఎఫైఆర్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసింది ఈడీ.

ఈ కేసులో దినేష్ గోపేతో పాటు 19 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్న ఈడీ ప్రస్తుతం వారిని విచారిస్తోంది. వీరంతా మావోయిస్టుల కోసం డబ్బు సేకరణ, అక్రమ లావాదేవీలు, ఆయుధాల కొనుగోలు, మరియు భూకబ్జాలు వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారని ఈడీ గుర్తించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button