ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 14 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శిలతోరణం వరకు క్యూ వేచి ఉన్న భక్తులు వారికి 14 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 63,208 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 32,951 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు.