జాతియం
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఇటీవల ట్రయల్ కోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసింది ఈడీ. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.



