ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Tirumala: శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠలోని అన్ని కంపార్ట్మెంట్ల నిండి శిలాతోరణం వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు వారికి 24 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 57,863 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 31,030 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.04 కోట్లు.