ఆంధ్ర ప్రదేశ్

నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన

నేడు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హంద్రీనీవాకు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం పరమ సముద్రం బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button