ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

Chandrababu: నేడు కడప జిల్లాలో పర్యటించనున్న సిఎం చంద్రబాబు నాయుడు. మైదుకూరులో స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలతో మీటింగ్. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించనున్న సీఎం చంద్రబాబు.