ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీలు, మంత్రులు, కో-ఆర్డినేటర్లతో చంద్రబాబు భేటీ అయ్యారు. 7నెలల పాలనలో, సంక్షేమ పథకాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులు, పెట్టుబడులపై చర్చించారు.
ప్రభుత్వం, పార్టీ సమన్వయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించారు. ఎంపీలు, మంత్రులు సమన్వయం చేసుకొని నిధులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు.