News
-
50 వేల చింత గింజలతో విరాట్ కోహ్లీ చిత్రం వేసిన అభిమాని
Virat Kohli: ఈరోజు నుండి ఐపీఎల్ సీజన్ మొదలవడం తో కుప్పం చెందిన కళాకారుడు పురుషోత్తం (పూరి ఆర్ట్స్ ) తన దైన రీతిలోరాయల్ ఛాలెంజర్ బంగళూరు…
Read More » -
HCA: నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం
HCA నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 51.29 లక్షల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగిందన్న…
Read More » -
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండల తీవ్రత
Summer Effect: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది.…
Read More » -
Robot: వచ్చేస్తోంది.. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే రోబో
Robot: తాజాగా ఏఐ ఆధారిత రోబోను పరిచయం చేశారు. ఈ రోబోలో ప్రత్యేకత ఏంటి అంటే ఈ రోబో బట్టలని ఉతికేస్తుందట. ఏఐ అల్గారిథంతో తయారు చేసిన…
Read More » -
IT Raids: శ్రీచైతన్య కాలేజీల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
IT Raids: శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు. మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో…
Read More » -
అమ్మాయిని తలపించేలా జలపాతం.. వీడియో వైరల్
అమ్మాయిని తలపించేలా ఉన్న జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా? లేకపోతే ఇప్పుడు చూసేయండి. పేరూ దేశంలో కనువిందు చేస్తున్న ఈ జలపాతం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్…
Read More » -
Fire Accidents: 2022-2024 వరకు 6 వందల అగ్నిప్రమాదాలు
Fire Accidents: ఉదయం లేచినప్పటి నుంచి మనకు కావాల్సిన ప్రతి ఆహారాన్ని వండుకోవడానికి అగ్నిపైనే ఆధారపడతాం. దేశ ఆర్థిక ప్రగతికి మూలమైన పారిశ్రామిక రంగాన్ని నడిపిస్తున్నది కూడా…
Read More » -
Chandrababu: ప్రపంచాన్ని మెప్పించే శక్తి మహిళలకు ఉంది
Chandrababu: ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆదాయం ఆర్జించాలనే ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు అన్నారు.…
Read More » -
Posani Krishna Murali: నరసరావుపేట టూటౌన్లోనూ పోసానిపై కేసు
Posani Krishna Murali: రాజంపేట సబ్జైలుకు చేరుకున్న నరసరావుపేట పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్పై పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు…
Read More » -
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్
కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ కాసేపట్లో షురూ కానుంది. ఇందుకోసం విశాఖ, ఏలూరు,…
Read More »