తెలంగాణ
-
గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ప్రారంభించిన సీఎం రేవంత్
Revanth Reddy: ఇండియాలో మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ మాది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అని సీఎం రేవంత్…
Read More » -
Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్
Revanth Reddy: సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. రెండ్రోజులపాటు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా…
Read More » -
బేగంపేట్ ఎయిర్ పోర్టుకి బాంబు బెదిరింపు
హైదరాబాద్లో బాంబు బెదిరింపుల కలకలం రేగింది. తాజాగా బేగంపేట్ ఎయిర్ పోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. దుండగుడి ఈమెయిల్తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సమాచారం మేరకు హుటాహుటిన…
Read More » -
KTR: ఈ-కార్ కేసులో కేటీఆర్కు ఏసీబీ కీలక ఆదేశాలు
KTR: ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మంత్రిగా ఉన్న సమయంలో వాడిన ఫోన్స్ను తీసుకురావాలని ఏసీబీ…
Read More » -
Seethakka: రాష్ట్ర సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష
Seethakka: రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖలో అమలవుతున్న ప్రగతి పనుల పురోగతి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు,…
Read More » -
తల్లిని వేధిస్తున్న తండ్రిని హత్య చేసిన కుమార్తె
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ధర్మారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన తండ్రిని కుమార్తె హతమార్చింది. తండ్రి తరచూ మద్యం తాగి తల్లిని అనుమానిస్తూ…
Read More » -
Mahesh Kumar Goud: కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి
Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని…
Read More » -
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి…
Read More » -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రేపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్వంలో ఎంపీల సమావేశం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4గంటలకి సచివాలయంలో…
Read More » -
Pastor Shalem Raju: మల్లెపూలు పెట్టుకునే హిందూ మహిళలను “బజారు ఆత్మలు” అంటూ కామెంట్స్
మల్లెపూలు పెట్టుకునే హిందూ స్త్రీలు బజారు ఆత్మలట.. మల్లె పూలను విసర్జించే క్రైస్తవ మహిళలు పరిశుద్ధ ఆత్మలట ఇలాంటి బజారు వాగుడు వాగింది ఎవరో కాదు క్రైస్తవ…
Read More »