తెలంగాణ
-
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేసీఆర్కు నోటీసులు
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి సిట్ నోటీసులు ఇచ్చింది. ఎర్రవల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. సిట్ నోటీసులపై నేడు…
Read More » -
నేటితో ముగియనున్న మేడారం మహాజాతర
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. చివరిరోజు కావడంతో మేడారం భక్తులతో జనసంద్రంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల నుంచి భారీగా…
Read More » -
Danam Nagender: నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు
Danam Nagender: నేను బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదు.. నేడు దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని స్పీకర్ను ఇప్పటికే…
Read More » -
కేసీఆర్ సిట్ విచారణ వాయిదా
కేసీఆర్ సిట్ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణకు హాజరుకాలేనంటూ సిట్కు కేసీఆర్ లేఖ రాశారు. మరో రోజు ఎర్రవల్లిలోని తన నివాసంలో విచారించాలన్నారు. CRPC ప్రొసీజర్…
Read More » -
మేడారం మహా జాతరకు పోటెత్తిన భక్తులు
మేడారం మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
Read More » -
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు!
KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకోబోతోంది. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం…
Read More » -
తెలంగాణ లోక్ భవన్లో గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో అక్షయ విద్య ఫౌండేషన్ విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి గస్ట్ గా హాజరైన పటాన్చెరు, శ్రీ సాయి గణేష్ కాలనీకి చెందిన వే టూ ఎక్స్పెర్ట్స్ ఫౌండర్ కొడాలి సునీల్ గారు, అక్షయ విద్య…
Read More » -
Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరిక
Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పటాన్చెరుకు తరలించే నిర్ణయాన్ని…
Read More » -
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు,…
Read More » -
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు…
Read More »