తెలంగాణ
-
Seethakka: కుక్కపిల్లను దత్తతకు తీసుకున్న మంత్రి సీతక్క
Seethakka: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తదిరతులు పాల్గొని కుక్కపిల్లలను దత్తతకు ఇచ్చారు.…
Read More » -
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్
తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ఫలితాల జోష్లో ఉంది. ZPTC,MPTC ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధమవుతోంది. సాయంత్రం మంత్రులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. త్వరలో రైతు…
Read More » -
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్పై కేసు నమోదు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదైంది. పోలింగ్ సిబ్బంది, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. తమ పార్టీ అభ్యర్థిని బయటకు…
Read More » -
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ భేటీ
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానించారు.…
Read More » -
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత…
Read More » -
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్…
Read More » -
KTR: గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తే..బూతులు మాట్లాడుతున్నారు
KTR: రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను…
Read More » -
సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
సుప్రీంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా పడింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నట్టు కోర్టుకు అభిషేక్…
Read More » -
నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటన
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రేవంత్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. యంగ్ ఇండియా…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసులో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై సిట్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సిట్ సభ్యులతో కమిషనర్…
Read More »