తెలంగాణ
-
మురికి కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యం
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. షాబునగర్లో మురికి కాలువలో శిశువు మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. కాలువలో చెత్త తొలగిచే క్రమంలో పసిబిడ్డను…
Read More » -
KCR: తన అభిమాని కుమారుడికి నామకరణం చేసిన కేసీఆర్
KCR: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన అభిమాని కుమారునికి నామకరణం చేశారు. తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి…
Read More » -
కాళేశ్వరం లో కమ్మేసిన పొగమంచు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 353 వ జాతీయ రహదారిపై దారి కనపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట చలి వణికిస్తుంటే…
Read More » -
Chamala Kiran Kumar Reddy: పార్టీకి, ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు వారధిగా ఎంపీ చామల!
Chamala Kiran Kumar Reddy: ఎంపీ చామల కిరణ్ అనతికాలంలోనే మంచి ప్రజాదరణ కలిగిన నేతగా గుర్తింపుపొందారు. అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. కిందిస్థాయి…
Read More » -
DGP Shivadhar Reddy: హత్య, రేప్ కేసులు తగ్గాయి..చోరీ కేసులు పెరిగాయి
DGP Shivadhar Reddy: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ…
Read More » -
Hyderabad: అత్తాపూర్లో జింక మాంసం కలకలం.. నిందితుడి అరెస్ట్
Hyderabad:హైదరాబాద్ జిల్లా అత్తాపూర్లో జింక మాంసం విక్రయం కలకలం రేపింది. సులేమాన్ నగర్లో జింక మాంసం అమ్ముతున్న మహ్మద్ ఇర్ఫానుద్దీన్ను రాజేంద్ర నగర్ SOT పోలీసులు అదుపులోకి…
Read More » -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల చర్చల్లో కేసీఆర్ పాల్గొంటారా? సీఎం రేవంత్ వర్సెస్ కేసీఆర్ వాటర్ వార్ నడుస్తుందా? సభలో పవర్ పార్టీ ప్రెజెంటేషన్ మాత్రమే ఉంటుందా? ప్రతిపక్షపార్టీ…
Read More » -
Azharuddin: మినిస్టర్ అజార్…మూన్నాళ్ళ ముచ్చటేనా..?
Azharuddin: ఆయనకు అనూహ్యంగా అమాత్య యోగం దక్కింది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే క్యాబినెట్లోకి అడుగుపెట్టారు. కానీ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు తప్పక ఎలక్ట్…
Read More » -
బాల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
వరంగల్ జిల్లా కేంద్రంలోని బాల వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు మంత్రి కొండా సురేఖ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
Read More » -
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న…
Read More »