తెలంగాణ
-
Vikarabad: పోలీసులపై దురుసు ప్రవర్తన
Vikarabad: వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పై కొందరు వ్యక్తులు జులం ప్రదర్శించారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్లో చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని టాకీతండా రైల్వే…
Read More » -
Seethakka: కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే స్వయంగా వెళ్లి జాతరకు ఆహ్వానిస్తా
Seethakka: మేడారం సమ్మక్క సారక్క మహా జాతరకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానాలు అందిస్తున్నామని ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.…
Read More » -
Telangana Assembly: ఎమ్మెల్యే కూనంనేని VS మంత్రి పొన్నం ప్రభాకర్
Telangana Assembly: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన వేదనలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ…
Read More » -
Bibinagar: గుడి దగ్గర పసికందును వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో…
Read More » -
Roja: పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి.. మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్
Roja: మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో…
Read More » -
Khammam: మద్యం మత్తులో యువకుల హల్చల్
Khammam: ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఆర్చ్ వద్ద మద్యం మత్తులో యువకుల హల్చల్ చేశారు. అర్థరాత్రి నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేశారు. గతంలో జరిగిన ఓ వివాదం…
Read More » -
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతోన్న ఆమెను హుటాహుటిన సర్ గంగారామ్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యానికి…
Read More » -
Adi Srinivas: సభకు రాని వారు సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారు?
Adi Srinivas: బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. సభకు రాని బీఆర్ఎస్ సబ్యులు.. సభా హక్కుల నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై వాస్తవాలను…
Read More » -
ఆదిలాబాద్ బంద్.. ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా
Adilabad Bandh: పార్టీ పిలుపుమేరకు ఆదిలాబాద్ జిల్లాలో బంధ్ కొనసాగుతోంది. సోయ రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ బంధ్ కు పిలుపునివ్వగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్…
Read More » -
మేడారం జాతర పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారక్క జాతరకు రావాలని ఆహ్వానించారు. సీఎం రేవంత్..…
Read More »