జాతియం
-
PM Modi: పశ్చిమ బెంగాల్పై ఫుల్ పోకస్ చేసిన మోదీ సర్కార్
PM Modi: పశ్చిమ బెంగాల్ పర్యాటక రంగం అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుంది. దుర్గాపూజ, వైద్య వీసాలు, మరిన్నింటికి ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
Read More » -
Vladimir Putin: డిసెంబర్ 4,5 తేదీల్లో ఇండియాకు పుతిన్
Vladimir Putin: రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశాన్ని సందర్శిస్తారని రష్యా మీడియా క్రెమ్లిన్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు…
Read More » -
Maoists: జనవరి 1న ఆయుధాలు విడిచి లొంగిపోతాం
Maoists: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్ జోన్లో పనిచేస్తున్న మావోయిస్టులు లొంగితామంటూ ప్రకటన విడుదల చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది.…
Read More » -
Tamil Nadu: దారుణం.. ప్రేయసిని నరికి చంపిన యువకుడు
Tamil Nadu: తమిళనాడులోని తంజావూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అజిత్కుమార్ అనే యువకుడు ప్రియురాలిని నరికి చంపాడు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లిచేసుకుంటుందని ఘాతుకానికి పాల్పడ్డాడు.…
Read More » -
PM Modi: రేర్ ఎర్త్ మాగ్నెట్స్పై ప్రధాని మోదీ ఫుల్ ఫోకస్
PM Modi: ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే జపం అదే రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న దేశాలు అత్యంత ధనిక దేశాలుగా భావించేవారు. అలాగే…
Read More » -
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్
Karnataka: కర్ణాటకలో పదవుల పంచాయితీ కొనసాగుతుంది. సిద్దూ సీఎం కూర్చీపై డీకే నజర్ పడింది. కొద్ది రోజులుగా హస్తినలో లాబీయింగ్ జరుగుతుంది. కన్నడనాట పవర్ షేరింగ్ వివాదం…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh: ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు భద్రతా బలగాల…
Read More » -
Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది.…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ కార్యక్రమంలో భాగంగా నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో…
Read More » -
Haryana: ప్రాక్టీస్ సమయంలో విరిగిపడ్డ బాస్కెట్ బాల్ పోల్… యువ ప్లేయర్ మృతి
Haryana: హర్యానాలోని రోహ్తక్లో విషాధకర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ మృతి చెందాడు. ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్ బాల్ పోల్…
Read More »