జాతియం
-
Rajnath Singh: జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ తాజా…
Read More » -
Turkey: భారత్పై మరోసారి విషం కక్కిన టర్కీ
Turkey: భారతదేశంపై టర్కీ మరోసారి విషం కక్కింది. భారత వ్యతిరేక కార్యకలాపాల కోసం పాకిస్థాన్కు టర్కీ డ్రోన్లను సరఫరా చేయడమే కాకుండా, తమ సైనిక సిబ్బందిని కూడా…
Read More » -
India: ఆపరేషన్ సిందూర్తో చరిత్ర సృష్టించిన భారత్
India: యుద్ధం చేయాలంటే ప్రత్యర్థికి కన్పించి చేయాల్సిన పనిలేదు. ప్రత్యర్థి ముందుకు వెళ్లి రొమ్ము చీల్చి యుద్ధం చేయాల్సిన అవసరమే లేదని తాజాగా ఇండియా సాగించిన యుద్ధం…
Read More » -
Kashish Chaudhary: బలూచిస్తాన్లోని అసిస్టెంట్ కమిషనర్గా హిందూ మహిళ
Kashish Chaudhary: ఇప్పుడు పాకిస్తాన్ అంతటా ఒకటే పేరు మార్మోగుతోంది. కాశిష్ చౌదరి, కాశిష్ చౌదరి, కాశిష్ చౌదరి. ఎవరీ కాశిష్ చౌదరి? ఎందనకు ఆమె వార్తల్లో…
Read More » -
Bhargavastra: భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించిన భారత్
Bhargavastra: ఇది కదా భారత్ అంటే. ఇది కదా భారతీయులు కోరుకుంటుంది. పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ ఆరంభిస్తుంటే ఏంటో ఏందో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు…
Read More » -
Pakistan-India: పాకిస్తాన్ తప్పుడు సమాచార ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్
Pakistan-India: కాపీ కొట్టాలన్నా తెలివుండాలంటారు. ఎలా పడితే అలా కాపీ కొడితే దొరికిపోవడం తధ్యం. అందుకే కాపీ కొట్టేటప్పుడు కొంచెం వెనుకా, ముందు చూడాలంటారు. కానీ పాకిస్తాన్…
Read More » -
మన దేశంపై అమెరికా పెత్తనం ఎన్నాళ్లు..?
ఇది ఒక కీలక సమయం. ఇండియా ఇప్పుడేం చేస్తుంది? ఎలా చేస్తుంది? ఎలా వ్యవహరిస్తుందన్నది ఎంతో ముఖ్యం. సందర్భం వచ్చినప్పుడు ఎవరి రంగు ఎలాంటిదో తేలుతుంది. అప్పటివరకు…
Read More » -
India-Pakistan: పాక్ ఎయిర్బేస్లపై విరుచుకుపడ్డ భారత్
India-Pakistan: సాక్ష్యాలు చూపించండి.. దాడులు చేశారని ఒప్పుకుంటామంటూ పాకిస్తాన్ పదేపదే చెబుతోంది. తమపై దాడులు చేయలేదంటుంది. కానీ ఇండియాను శిక్షించాలంటుంది. పాకిస్తాన్ విదేశాంగ విధానమే బ్లఫ్ మోడల్…
Read More » -
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా
India-Pakistan: భారత్-పాకిస్తాన్ DGMO స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. సాయంత్రం 5గంటలకి భారత్-పాక్ DGMOల చర్చలు జరుగనున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రధాని…
Read More » -
Road Accident: డీసీఎం వ్యాన్ను ఢీకొట్టిన ట్రక్కు.. 10 మంది మృతి
Road Accident: ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం డీసీఎం వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టింది. 10 మంది మృతి చెందారు. 30 మందికి…
Read More »