జాతియం
-
Shubhanshu Shukla: 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారతీయుడు
Shubhanshu Shukla: భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. రోదసీలో త్రివర్ణ పతాకం రెపరేపలాడింది. ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం భారత వ్యోమగామి శుభాంశు…
Read More » -
ఆలయ హుండీలో రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రం
కోట్ల రూపాయలు విలువైన ఆస్తిపత్రాల్ని ఓ వ్యక్తి ఆలయ హుండీలో వేశాడు. కుటుంబ కలహాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పడవేడులోని శ్రీ రేణుగాంబాళ్ అమ్మన్ ఆలయ…
Read More » -
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పాలిథీన్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 16 ఫైరింజన్లతో అగ్నిమాపక…
Read More » -
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం
Air India: ఇటీవల ఎయిరిండియా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు నమోదవుతున్నాయి. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో భారీ…
Read More » -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటిలో తపించుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ గా మారిన దృశ్యాలు
Mumbai: ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్స్టౌవ్కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పైప్ ఊడిపోయింది. దానిని…
Read More » -
Sonia Gandhi: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ మౌనం తగదు
Sonia Gandhi: ఇవాళ ప్రపంచ యుద్ధ భిన్నరూపాల్లో కనిపిస్తోంది. ఒకవైపు క్షిపణుల దాడులు, మరోవైపు సైబర్ దాడులు, రాజకీయ మౌనాలు, మానవతా సంక్షోభాలు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య…
Read More » -
Rajnath Singh: భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు
Rajnath Singh: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దేశంలో ఏ ఉగ్రదాడి జరిగినా పాకిస్థాన్ అందుకు తగిన…
Read More » -
Droupadi Murmu: అంధ విద్యార్థుల గీతాలాపన.. కంటతడి పెట్టిన రాష్ట్రపతి
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ తన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముర్ము ఒక ప్రత్యేక కార్యక్రమంలో భావోద్వేగానికి గురయ్యారు. డెహ్రాడూన్లోని అంధ విద్యార్థులు…
Read More » -
PM Modi: ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా పడుకోలేను
PM Modi: ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రపోలేనన్నారు ప్రధాని మోడీ. బిహార్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు. ప్రజాసేవ లేకుంటే తాను ప్రశాంతంగా నిద్రపోలేనని బహిరంగసభలో…
Read More » -
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
IndiGo: చెన్నై-మధురై ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో చెన్నై ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని…
Read More »