జాతియం
-
మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. డీకే శివకుమార్ సంచలన ట్వీట్
Karnataka: కర్ణాటకలో పదవుల పంచాయితీ కొనసాగుతుంది. సిద్దూ సీఎం కూర్చీపై డీకే నజర్ పడింది. కొద్ది రోజులుగా హస్తినలో లాబీయింగ్ జరుగుతుంది. కన్నడనాట పవర్ షేరింగ్ వివాదం…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
Chhattisgarh: ఇటీవల జరుగుతున్న తీవ్ర పరిణామాల నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు పర్వం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మరో 41 మంది మావోయిస్టులు భద్రతా బలగాల…
Read More » -
Karnataka: కర్ణాటకలో డిసెంబర్ 1కి ముందు సిద్ధరామయ్య–డీకే శివకుమార్పై కాంగ్రెస్ కీలక నిర్ణయం
Karnataka: అక్కడ టామ్ అండ్ జెర్రీ ఆట గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ముఖ్య నేతలతో ముందుకా, వెనక్కా అన్నట్టుగా సాగుతోంది.…
Read More » -
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ రేంజ్ మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పున మర్గం’ కార్యక్రమంలో భాగంగా నారాయణ్పూర్ జిల్లాలో 28 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో…
Read More » -
Haryana: ప్రాక్టీస్ సమయంలో విరిగిపడ్డ బాస్కెట్ బాల్ పోల్… యువ ప్లేయర్ మృతి
Haryana: హర్యానాలోని రోహ్తక్లో విషాధకర ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ మృతి చెందాడు. ప్రాక్టీస్ సమయంలో బాస్కెట్ బాల్ పోల్…
Read More » -
అంగరంగ వైభవంగా అయోధ్యలో ధ్వజారోహణం.. కాషాయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Ayodhya: అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.అయోధ్య రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని మోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధ్వజారోహణం చేశారు. ముందుగా బాలరాముడికి మోడీ,…
Read More » -
PM Modi: అయోధ్యలో సప్తర్షి మందిరాలను దర్శించుకున్న ప్రధాని మోదీ
Pm Modi: అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సప్తర్షి మందిరాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎంతోకాలంగా భక్తులు ఎదురుచూస్తున్న…
Read More » -
-
Tamil Nadu: రెండు ప్రైవేటు బస్సులు ఢీ.. ఆరుగురు మృతి.. 35 మందికి గాయాలు
Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. తెన్కాశీలోని కడయనల్లూరులో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయి.…
Read More » -
Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు
Air Pollution: ఢిల్లీలోని అత్యధిక ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో…
Read More »