జాతియం
-
ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం
Delhi: ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్భన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పీవీ…
Read More » -
Balochistan: పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు
Balochistan: భారత్-పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి బలూచిస్థాన్ పలు సూచనలు చేసింది. పాక్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని భారత్కు బలోచ్ లిబరేషన్…
Read More » -
India-Pakistan: నేడు భారత్-పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు
India-Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య నేడు 12గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్లైన్లో జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డీజీఎంవోలు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, రెండు…
Read More » -
యూనిటీ ఫౌండేషన్: భారత్ పాఠశాల లాంచ్, యూనిటీ డ్రైవ్ వాయిదా కీలక ప్రకటన
యూనిటీ ఫౌండేషన్ నిన్న హైదరాబాద్లో జరిగిన పత్రికా సమావేశంలో మహిళల సాధికారత కోసం ఒక ప్రముఖ పథకాన్ని ఆవిష్కరించింది. మే 11, 2025న మదర్స్ డే సందర్భంగా…
Read More » -
Operation Sindoor: కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600..
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారత్ కఠిన చర్యలు చేపట్టింది. దీంతో పాకిస్తాన్ను కష్టాలు చుట్టుముట్టాయి. ఆర్థిక సమస్యలు కూడా వెంటాడటంతో పాక్ విలవిలలాడుతోంది. అంతేకాదు…
Read More » -
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు.. మరోసారి ఆపరేషన్ సిందూర్పై స్పందించిన చైనా
China: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోసారి ఆపరేషన్ సిందూర్పై.. చైనా స్పందించింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ కోరింది. ఇక తాము పరిస్థితులను…
Read More » -
India Pakistan War: భారత్పై టర్కీ డ్రోన్లతో పాక్ దాడులు
India Pakistan War: హైదరాబాద్ మాదాపూర్లో హైటెన్షన్ నెలకొంది. టర్కీ ఆఫీస్ వద్ద బలగాలు మోహరించాయి. చెప్పాలంటే భారత్పై పాక్ టర్కీ డ్రోన్లతో దాడులకు తెగబడింది. ఈ…
Read More » -
Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. భగ్నం చేసిన భారత సైన్యం
Operation Sindoor: దాయాది పాకిస్తాన్ బరితెగించింది. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జలంధర్ గ్రామీణ ప్రాంతంలోని కంగనివాల్ గ్రామంలో పేలుళ్లకు పాల్పడింది. అయితే పాక్ దాడులను…
Read More » -
Operation Sindoor: పాక్ వెబ్ కంటెంట్పై కేంద్రం నిషేధం
Operation Sindoor: భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ కంటెంట్ను, ఆ దేశ ప్రేరేపిత కంటెంట్ను ఓటీటీల్లో…
Read More » -
Air Sirens: చండీఘడ్లో మోగిన ఎయిర్ సైరన్
Air sirens: భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో సైరన్లు మోగాయి. దాడులు జరగవచ్చని ఎయిర్ఫోర్స్ హెచ్చరించింది. అంతేకాదు స్థానికులు ఇళ్లలోనే ఉండాలని కనీసం…
Read More »