ఆంధ్ర ప్రదేశ్
-
తిరుపతి నగరపాలకసంస్థ డంపింగ్ యార్డు పరిశీలించిన మంత్రి నారాయణ
తిరుపతి నగరపాలక సంస్థ డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులతో పాటు 85 లక్షల టన్నుల చెత్త వదిలి…
Read More » -
Jagan: పొదిలి పర్యటనలో .. రాళ్లు విసిరి గలాటా చేయించారు
Jagan: మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు. వారిని పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా…
Read More » -
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. దీంతో ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు…
Read More » -
Pawan Kalyan: మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన పవన్
Pawan Kalyan: మురళి నాయక్ కుటుంబానికి ఇచ్చిన హామీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీరమరణం పొందారు. అయితే…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎల్ అండ్…
Read More » -
గుంటూరు నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని సమీక్ష
గుంటూరు నగర అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మీ, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, రామాంజనేయులు, ససీర్ అహ్మద్, ఎమ్మెల్సీ ఏసురత్నం…
Read More » -
Jagan: కోర్టు తీర్పు సీఎం చంద్రబాబు పెద్ద చెంపపెట్టు
Jagan: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావుకు సుప్రీంకోర్టు బెయిల్ జారీ చేసింది. వెంటనే ఆయనను విడుదల చేయాలని అత్యున్నత ధర్మాసనం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ…
Read More » -
PM Modi: విశాఖలో యోగా దినోత్సవ వేడుకలకు హాజరు కానున్న ప్రధాని మోదీ
PM Modi: విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తుంది. యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతపై డీజీపీ…
Read More » -
Kadapa: వైకాపా వీరంగం.. టీడీపీ జెండాలు దహనం
Kadapa: కడప జిల్లా పులివెందులలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మహానాడు సందర్భంగా కట్టిన టీడీపీ జెండాలు మిగిలిన వాటిని కసిదీరా తొలగించి కాల్చి బూడిద చేశారు. ఈ…
Read More » -
Nadendla Manohar: తెనాలి ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు
Nadendla Manohar: రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెనాలి ప్రజలందరికీ మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలందరి కృషితోనే అధికారంలోకి వచ్చామన్నారాయన.…
Read More »