ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 12 గంటల…
Read More » -
Kethireddy Pedda Reddy: ఎట్టకేలకు తాడిపత్రిలో అడుగు పెట్టిన పెద్దారెడ్డి
Kethireddy Pedda Reddy: వైసీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తన సొంత గడ్డపై అడుగుపెట్టారు.…
Read More » -
ఈనెల 9న వైఎస్సార్సీపీ ‘అన్నదాత పోరు’
Sajjala: మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 9వ తేదీన వైసీపీ అన్నదాత పోరు పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై…
Read More » -
Vidadala Rajini: సీఎం చంద్రబాబుపై విడదల రజిని ఫైర్
Vidadala Rajini: సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని మాజీ మంత్రి విడదల రజినీ అన్నారు. ప్రభుత్వ మెడికల్…
Read More » -
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. భక్తులు శిల తోరణం…
Read More » -
పార్వతీపురంలోని బైపాస్ రోడ్డు గుంతలమయం
పార్వతీపురం పట్టణంలోని అంతర్రాష్ట్ర జాతీయ రహదారి బైపాస్ రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులకు, స్థానికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. వైసీపీ హయాంలో రోడ్లన్నీ గుంతలమయం అని…
Read More » -
అంతర్రాష్ట్ర చెక్పోస్టుల్లో తనిఖీలు
పల్నాడు జిల్లాలోని అంతర్రాష్ట్ర చెక్పోస్టు పొందుగల వద్ద కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యూరియా ఇతర రాష్ట్రాలకు అక్రమ…
Read More » -
ఐదో పెళ్లిని సిద్ధమైన నిత్య పెళ్లికొడుకు
యానాం పరిధిలోని సావిత్రి నగర్కు చెందిన రమేష్ తనను ప్రేమించి పెళ్లిచేసుకుని మోసం చేసాడంటూ గిరియాంపేటకు చెందిన సాయి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకంటే…
Read More » -
విజయవాడలో డ్రైవర్పై ప్రయాణీకుడు దాడి
విజయవాడ బస్సు డ్రైవర్పై ప్రయాణికుడు దాడి చేశాడు. బస్సును నడిరోడ్డుపై ఆపి విచక్షణారహితంగా డ్రైవర్పై దాడి చేసి గాయపర్చాడు. కండక్టర్, బస్సులోని తోటి ప్రయాణీకులు ఆపుతున్నా కూడా…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ, పాట్నా హైకోర్టు జడ్జీలు
Tirumala: తిరుమల శ్రీవారిని అభిషేక సేవలో ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు జడ్జి సత్తి సుబ్బారెడ్డి. పాట్నా హైకోర్ట్ జడ్జ్ అనుపమ చక్రవర్తి, హ్యూమన్ రైట్స్ కమిషన్…
Read More »