ఆంధ్ర ప్రదేశ్
-
Srisailam Project: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద
Srisailam Project: శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంటోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు…
Read More » -
Pawan Kalyan: సినిమాలో చెప్పే డైలాగ్లు సినిమా హాలు వరకే బాగుంటాయి
Pawan Kalyan: వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో.. వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్లకార్డులు ప్రదర్శనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు…
Read More » -
Rise Survey 2025 : కూటమికి సీన్ రివర్స్.. సర్వే సంచలనం
AP: సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయింది. దీంతో ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ప్రొగ్రెస్ కార్డు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు కూటమి లీడర్లు. తాజాగా చేసిన సర్వే…
Read More » -
Bhimavaram: మద్యం మత్తులో యువకుల వీరంగం.. వీడియో వైరల్
Bhimavaram: నడిరోడ్డుపై యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ సీఎంఆర్ వద్ద.. నారాయణ కాలేజీ బస్సులో వెళుతున్న విద్యార్థిని కొట్టి,…
Read More » -
అల్లూరి జిల్లా మోతుగూడెంలో కారు దగ్ధం
అల్లూరి జిల్లా మోతుగూడెం శివారు ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. అనకాపల్లి జిల్లా కొత్తపాలెం గ్రామం నుంచి నలుగురు వ్యక్తులు కారులో బయల్దేరారు. ఈ క్రమంలోనే…
Read More » -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి అస్వస్థత
Vallabhaneni Vamsi: విజయవాడ జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బ్రీతింగ్ ప్రాబ్లం రావటంతో ఆసుపత్రికి తరలించి…
Read More » -
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్న భక్తులు…
Read More » -
విశాఖలో రెచ్చిపోతున్నకబ్జాదారులు
విశాఖలో కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములను చోటమోట నాయకులు స్వాహా చేస్తున్నారు. గత వైసీపీలో అవినీతి అంటూ పలికిన నేతలే నేడు భూ దందాలతో చెలరేగిపోతున్నారు.…
Read More » -
YS Jagan: ప్లకార్డులో సినిమా డైలాగ్ రాయడం కూడా తప్పేనా
YS Jagan: నిన్నటి పర్యటనలో వివాదాస్పద ప్లకార్డుపై జగన్ స్పందించారు. చంద్రబాబు మోసం చేస్తున్నారు కాబట్టే ప్రజలు కోపం చూపిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్లకార్డులు పట్టుకోవడం…
Read More » -
జగన్ పర్యటన.. వైసీపీ కార్యకర్త మృతి.. సీసీ ఫుటేజీలో రికార్డు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న వైసీపీ కార్యకర్త మృతి చెందాడు. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వచ్చిన వైసీపీ కార్యకర్త ఉన్నట్టుండి సత్తెనపల్లి గడియార…
Read More »