ఆంధ్ర ప్రదేశ్
-
తిరుపతి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతి కేసులో…
Read More » -
POCSO: బాలికకు వేధింపులు.. పాస్టర్పై పోక్సో కేసు
POCSO: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం చర్చికి ప్రార్థన కోసం వచ్చిన బాలికపట్ల పాస్టర్ సుధీర్కుమార్ అసభ్యకరంగాప్రవర్తించాడు. పాస్టర్…
Read More » -
ఏపీని వణికిస్తున్న వాయుగుండం.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది మరింత బలపడి గురువారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ…
Read More » -
మైనర్ బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం
తుని అత్యాచారయత్నం కేసులో నిందితుడు నారాయణ రావు సూసైడ్ చేసుకున్నాడు. నిందితుడు నారాయణరావు తుని కోమటి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని…
Read More » -
Tirupati: తిరుపతిలో భారీ వర్షాలు.. కనువిందు చేస్తున్న కపిలతీర్థం జలపాతం
Tirupati: శేషాచల పర్వతం ప్రకృతి అందాల నిలయం. ఆధ్యాత్మిక భావంతో భక్తుల మనస్సు ఏకాగ్రత చేస్తే ప్రకృతి రమణీయత మంత్రముగ్ధులను చేస్తుంది. చూసేందుకు రెండు కళ్ళు చాలవన్నట్లు…
Read More » -
Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్తో లోకేష్ భేటీ
Nara Lokesh: పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రంగాల్లో సంయుక్త కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్–గ్రిఫిత్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యం ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు మంత్రి నారా లోకేష్.…
Read More » -
Weather Report: ఆంధ్రప్రదేశ్కు వాయుగుండం ముప్పు.. రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు
Weather Report: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో…
Read More » -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపులపై ఇచ్చిన ఆదేశాల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డీఏ చెల్లింపులపై ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్మెంట్ సమయంలో డీఏ బకాయిలను కలిపే…
Read More » -
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు దుబాయ్ టూర్
నేటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు మూడ్రోజుల పాటు దుబాయ్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ఏకైక లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఉండనుంది. కేవలం మూడు…
Read More » -
Kollu Ravindra: పేర్ని నాని అవగాహన లేకుండా తమపై బురద జల్లుతున్నారు
Kollu Ravindra: పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైరయ్యారు. రాజకీయ లబ్ధి కోసం పేర్ని నాని అవాకులూ చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని కొల్లు రవీంద్ర…
Read More »