ఆంధ్ర ప్రదేశ్
-
ఏఆర్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి సస్పెన్షన్
శ్రీవారి ఆలయ భద్రతా విధుల్లో ఈనెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ చెన్నారెడ్డికి గొల్లమండపం వద్ద డ్యూటీ ఉండగా తుపాకీ…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాదెండ్ల మనోహర్
Nadendla Manohar: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని జనసేన నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన శనివారం ఉదయం…
Read More » -
Andhra Pradesh: హై అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తూఫాన్
Andhra Pradesh: మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఏదో ఓ చోట తీరం దాటే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రెడ్ అలర్ట్…
Read More » -
YS Jagan: వైసీపీని మరింత బలోపేతం చేసేలా జగన్ ఫోకస్
YS Jagan: వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ పునర్నిర్మాణం, స్థానిక నాయకత్వంపై ప్రత్యేక…
Read More » -
కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత
కర్నూలు బస్సు ప్రమాద ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో హోంమంత్రికి అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటి వరకు 19 మంది మృతదేహాలను సిబ్బంది…
Read More » -
ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వార్
ఎన్టీఆర్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం హీట్ రాజేస్తుంది. విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉండే తిరువూరు నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ ఎంపీ కేశినేని…
Read More » -
Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలోని 19 మందికి పోస్ట్మార్టం
కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయింది. 19 మంది శాంపుల్స్ సేకరించినట్లు ఫోరెన్సిక్ డాక్టర్లు తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ సాయంతో మృతుల…
Read More » -
చాక్లెట్ ఆశ చూపి.. చిన్నారిపై లైంగిక దాడి
కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎనిమిది ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. తన పిల్లలతో ఆడుకునే ఓ చిన్నారికి…
Read More » -
Kurnool Bus Accident:ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.…
Read More » -
Pawan Kalyan: భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
Pawan Kalyan: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్రంగా…
Read More »