ఆంధ్ర ప్రదేశ్
-
Perni Nani: ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తోంది చంద్రబాబు సర్కార్
Perni Nani: రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న చంద్రబాబు ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం,…
Read More » -
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
Bhumana Karunakar Reddy: బీఆర్ నాయుడుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ఫైరయ్యారు. బీఆర్ నాయుడు ఏడాది పాలన అసమర్థుని జీవన యాత్ర లాగా అమోఘంగా…
Read More » -
విజయ డెయిరీ మాజీ చైర్మన్ కన్నుమూత
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకి రామయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల…
Read More » -
Nara Lokesh: పోలీసులపై నారా లోకేష్ ఫైర్..
Nara Lokesh: ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ మార్గ మధ్యలో టంగుటూరు టోల్గేట్…
Read More » -
Nara Lokesh: మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నారా లోకేశ్
Nara Lokesh: ఏపీ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబసభ్యులను రాష్ట్ర విద్య ఐటీశాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ న్యాయ,…
Read More » -
వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం
వైసీపీ విద్యార్థి విభాగం నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, నియోజకవర్గాల స్టూడెంట్ వింగ్ అధ్యక్షులతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. విద్యార్థుల…
Read More » -
Fire Accident: ఏపీలో మరో ప్రమాదం.. మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధం
Fire Accident: ఏపీలో మరో ప్రమాదం మంటల్లో ఆర్టీసీ బస్సు దగ్ధంపార్వతీపురం మన్యం జిల్లాలో ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి ఒడిశా ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. విశాఖ…
Read More » -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఉయ్యూరు బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.…
Read More » -
Kollu Ravindra: మంగినపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
Kollu Ravindra: కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్లో సముద్ర స్నానం ఆచరించారు మంత్రి కొల్లు రవీంద్ర. వేదపడింతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి…
Read More » -
Karthika Pournami: కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి..దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర…
Read More »