ఆంధ్ర ప్రదేశ్
-
Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవ.. ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ వెలుగులు
Pawan Kalyan: చిమ్మ చీకటిలో జీవనం సాగించిన తమకు కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గూడెం ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో…
Read More » -
అదుపు తప్పి లారీ బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం
కర్నూలు జిల్లాలోని ఆదోని హై వే రోడ్డుపై ప్రమాదం జరిగింద. స్పీరిట్ లిక్విడ్ లోడ్తో జిందాల్ ఫ్యాక్టరీకి వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ…
Read More » -
Bus Accident Case: వి కావేరి ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ అరెస్ట్
Bus Accident Case: కర్నూలు బస్సు ప్రమాద కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్ను తాజాగా అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు. బస్సు…
Read More » -
వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు
Nimmala Ramanaidu: ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు. వందేమాతరం రచించి నేటికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా అధికారులు,…
Read More » -
నరసరావుపేట స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. షాపింగ్ మాల్లోని సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన…
Read More » -
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్పు
ఏపీలో గ్రామ సచివాలయాల పేరు మార్చుతూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సచివాలయాలను ఇక నుంచి విజన్ యూనిట్స్గా పేరు మార్చుతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు…
Read More » -
శ్రీవారి సేవలో పలువురు ప్రముఖలు
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. ఈడీ అధికారి రాహుల్ నవీన్, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, సినీ…
Read More » -
Tirupati: ర్యాగింగ్ ఆరోపణలు.. ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirupati: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థుల ఫిర్యాదుతో విచారణ జరిపిన ర్యాగింగ్ కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది.…
Read More » -
చంద్రబాబు అధ్యక్షతన SIPB కీలక సమావేశం
కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB కీలక సమావేశం జరగనుంది. కొత్త పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చించనున్నారు. పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు SIPB ఆమోదం తెలపనుంది.…
Read More » -
Perni Nani: ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తోంది చంద్రబాబు సర్కార్
Perni Nani: రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తున్న చంద్రబాబు ప్రజలను తిరిగి కష్టాల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు వైసీపీ నేత పేర్ని నాని. పెత్తందారి మనస్తత్వంతో ప్రజలకు వైద్యం,…
Read More »