ఆంధ్ర ప్రదేశ్
-
Road Accident: వ్యాపారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. స్పాట్లో ముగ్గురు మృతి
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన వ్యాపారస్తులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురు…
Read More » -
Nimmala Rama Naidu: జగన్కు ఇంకా బుద్ధి రాలేదు
Nimmala Rama Naidu: ప్రజలు 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసిన జగన్కు ఇంకా బుద్ధి రాలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. సుధీర్ఘ రాజకీయ అనుభవంతో చంద్రబాబు…
Read More » -
Chandrababu: పద్ధతి మార్చుకోండి..గీత దాటితే వాతే.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
Chandrababu: మళ్లీ..మళ్లీ అవే హెచ్చరికలు. ఒకటికి పదిసార్లు చెబుతున్న ఆ పార్టీ అధినేత. కేబినెట్ భేటీ అయినా…పార్టీ సమావేశమైనా….అసెంబ్లీ సెషన్స్ అయినా….క్లాసు మాత్రం కామనే. అధినేత వెంటాడుతున్నా…
Read More » -
టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ సంచలన కామెంట్స్
పరకామణి దొంగతనం, నెయ్యి కల్తీ, శాలువాల కొనుగోలలో గోల్మాల్ జరిగిందన్నారు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసేలా పామాయిల్,…
Read More » -
శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కడపలో విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పేరెంట్స్, బంధువులు ఆందోళకు దిగారు. శ్రీ చైతన్య స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాపకు…
Read More » -
క్షీర రామలింగేశ్వర స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున…
Read More » -
Bhimavaram: తల్లి, తమ్ముడిని చంపిన అన్న
Bhimavaram: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం జరిగింది. తల్లిని తమ్ముడ్ని దారుణంగా అన్న హత్య చేశాడు. స్థానిక సుంకర పద్దయ్య గారి వీధిలో ఉంటున్న 60 సంవత్సరాల…
Read More » -
దేవుడి హుండీలో కర్పూరం వెలిగించి వేసిన భక్తురాలు
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థాన ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలు అత్యుత్సాహం పెను ప్రమాదానికి కారణమయ్యేది. ఆలయానికి…
Read More » -
శ్రీవారి అన్నప్రసాదం పై అంబటి రాంబాబు ప్రశంసలు
తిరుమలలో అన్నప్రసాదం ఎంతో రుచిగా, శుచిగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు కితాబిచ్చారు. రెండు రోజుల కిందట కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీవారి…
Read More » -
పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటనలో అపశ్రుతి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పలమనేరు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగులోని కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ సీఎం ఆదివారం…
Read More »