ఆంధ్ర ప్రదేశ్
-
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్ట్
టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సతీష్కుమార్ హత్యకు గురైనట్టు పోలీసులు నిర్దారించారు. పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని…
Read More » -
Chintalapudi: పాఠశాలలో దారుణం.. బ్లేడుతో విద్యార్థిపై తోటి విద్యార్థి దాడి
Chintalapudi: ఏలూరు జిల్లా చింతలపూడిలోని అంబేద్కర్ గురుకల బాలుర పాఠశాలలో దారుణ చోటుచేసుకుంది. ఆనంద్ కుమార్ అనే విద్యార్థి గొంతుపై బ్లేడుతో దాడి చేశారు గుర్తు తెలియని…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీ చరణి
తిరుమల శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. 2025 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సందర్భంగా ఆమె శ్రీవారిని…
Read More » -
ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు సారీ చెప్పారు..?
Praveen Prakash: మాజీ ఐఎఎస్ అధికారి ప్రవీణ్ప్రకాష్ ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారా? లేక ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారా? ఈ రెండూ కాకుండా.. తన ఐఎఎస్ తెలివి తేటలతో కొత్త అధ్యాయానికి…
Read More » -
Nandigama: ఆలయంలో దొంగల బీభత్సం.. హుండీ నగదు చోరీ
Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని విగ్నేశ్వర స్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ గేట్ల తాళాలను ధ్వంసం చేసిన హుండీలోని నగదును చోరీ చేశారు…
Read More » -
Road Accident: బైక్ను ఢీకొట్టిన ఇన్నొవా.. ఒకరు మృతి
Road Accident: చిత్తూరు జిల్లా పుత్తూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహాన్ని ఇన్నోవా వాహనం ఢికొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు…
Read More » -
Chirala: కొవ్వొత్తుల పరిశ్రమలో అగ్నిప్రమాదం
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కొవ్వొత్తులు తయారీ పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడే ఉన్న మైనం…
Read More » -
విశాఖపట్నంలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలు 2025
భారతదేశ తొలి విద్యా మంత్రి – దార్శనిక స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు ఆధునిక భారతీయ విద్య రూపశిల్పి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొలుసు పార్థసారథి
Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ…
Read More » -
Chittoor: ఏనుగుల దాడిలో రైతు మృతి
Chittoor: చిత్తూరు జిల్లా కుర్మానిపల్లిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రాగి పంటకు కాపలాగా ఉన్న కిట్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల దాడిలో రైతు…
Read More »