ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 12 కంపార్ట్మెంట్లలో వేల మంది భక్తులు వేచి ఉన్నారు. వారికి దర్శనం…
Read More » -
పెళ్లింట్లో అగ్ని ప్రమాదం.. ఆరుగురికి గాయాలు
అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బంధువులు అందరూ పెళ్లి సంబరాల్లో ఉండగా వంట గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో…
Read More » -
Ambati Rambabu: బాలకృష్ణ తాగి జగన్, చిరంజీవిని దూషిస్తే ఏమి చేశారు
Ambati Rambabu: హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు అంబటి…
Read More » -
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆందోళన
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆందోళనకు దిగారు. అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిరసన తెలిపారు కార్మికులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్పత్తి ఆధారంగా జీతాలు…
Read More » -
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా 58వ గ్రంథాలయ వారోత్సవాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి గ్రంథాలయ వారోత్సవాలను…
Read More » -
Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లో కార్తీక సందడి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Karthika Masam: కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ శివాలయాలు శివ నామస్మరణతో మార్మోగాయి. నర్సాపురం వశిష్ట గోదావరిలో భక్తులు పెద్ద…
Read More » -
సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే
నేడు సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరుకానున్నారు. లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో పుట్ట మధును సీబీఐ అధికారులు విచారించనున్నారు. రామగుండం…
Read More » -
Kadiri: మెడికల్ షాపులో సెల్ ఫోన్ చోరీ చేసిన మైనర్ బాలుడు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్ సమీపంలోని మెడికల్ షాపులో ఓ మైనర్ బాలుడు పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. షాప్ యజమాని లోపల ఉండగానే గుర్తు…
Read More » -
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయానికి బస్సు విరాళం
Tirumala: పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్ బస్సును టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ…
Read More » -
గన్నవరం నుంచి సింగపూర్కు విమాన సర్వీసులు ప్రారంభం
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సింగపూర్కు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. 5 ఏళ్ల తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సింగపూర్ కు…
Read More »