ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి సుమారు…
Read More » -
YS Jagan: అక్రమాస్తుల కేసులో రేపు సీబీఐ కోర్టుకు జగన్
YS Jagan: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అక్రమ ఆస్తుల కేసు విచారణ కొనసాగుతుంది. జగన్ బెయిల్ పై విడుదల అయిన తరువాత కేసుల…
Read More » -
విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ భరత్
కేరళ తరహాలో కోనసీమను టూరిజంలో అభివృద్ధి చేస్తామన్నారు విశాఖ ఎంపీ భరత్. కోనసీమ మీద ఎక్కువ దృష్టి పెట్టి భవిష్యత్తులో అభివృద్ధి వైపు తీసుకెళ్ళేందుకు తన వంతు…
Read More » -
TTD: టీటీడీ బర్డ్ ట్రస్ట్కు రూ. 2 కోట్ల విరాళం
TTD: హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ శ్రీమతి రోషణి నాడర్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.2 కోట్లు విరాళం అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని…
Read More » -
Sachin Tendulkar: సత్యసాయిబాబా పుస్తకం పంపారు.. అది గోల్డెన్ మూమెంట్
Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ సత్యసాయిబాబాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “సత్యసాయి బాబా పంపిన పుస్తకం నా జీవితంలో గోల్డెన్ మూమెంట్” అని…
Read More » -
మోదీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్యరాయ్
పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఒక విశేషం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ స్టేజ్పై కూర్చున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి…
Read More » -
Anakapalli: చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు
Anakapalli: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం సముద్రం తీరంలో చేపలు వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతు అయ్యాడు. ముత్యాలమ్మ పాలెం గ్రామంలో చేపల వేటకు…
Read More » -
పరకామణి చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు..టీటీడీ బోర్డు నిర్ణయం
తిరుమల పరకామణిలో చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. పాత…
Read More » -
Diviseema Cyclone @ 48 Years: నవంబర్ 19.. చరిత్రలో చేదు జ్ఞాపకం.. దివిసీమ ఉప్పెనకు 48 ఏళ్లు
Diviseema Cyclone @ 48 Years: 1977 నవంబర్ 19. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మహా విషాదం. తలుచుకొంటే గుండె జలదరించే రోజు. దివిసీమ ఉప్పెన విరుచుకుపడిన రోజు.…
Read More » -
Adulterated Ghee Case: చిన్న అప్పన్నను విచారిస్తున్న సిట్
Adulterated Ghee Case: తిరుపతి కల్తీ నెయ్యిపై సిట్ విచారణ కొనసాగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏగా పని చేసిన చిన్న అప్పన్నను సిట్…
Read More »