ఆంధ్ర ప్రదేశ్
-
కరెంట్ షాక్తో వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం బల్లిపర్రులో విద్యుత్ షాకుతో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మృతి చెందాడు. సర్వీస్ వైరు సరి చేయడానికి విద్యుత్ స్తంభం ఎక్కిన చిన్నం విజయ్…
Read More » -
Anantapur: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
Anantapur: అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటితొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీటి…
Read More » -
అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన
Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ ఏపీలో పెట్టుబడులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. నేడు, రేపు శాన్ఫ్రాన్సిస్కోలో పలు…
Read More » -
YS Jagan: అంబేద్కర్కు వైఎస్ జగన్ ఘన నివాళి
YS Jagan: భారత్ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. నిజమైన దేశనిర్మాణం అంటే ప్రజలకు అవకాశాలు, హక్కులు,…
Read More » -
ఏపీ సీఎం చంద్రబాబుని కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబుని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ నుంచి ఉండవల్లికి చేరుకున్న ఆయన నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అనంతరం…
Read More » -
విశాఖలో క్రికెట్ ఫీవర్
విశాఖలో క్రికెట్ ఫీవర్ నెలకొంది. ఇవాళ భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది ఏసీఏ. ఇప్పటికే నగరానికి ఇరు…
Read More » -
Ambati Rambabu: అమరావతిది అంతులేని కథ.. పోలవరానిది ముగింపు లేని కథ
Ambati Rambabu: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని దాన్ని బ్యారేజికే పరిమితం చేశారంటూ అంబటి మండిపడ్డారు. అమరావతిది…
Read More » -
టైగర్ IKF స్కౌట్ ఆన్ వీల్స్ భారత ఫుట్బాల్ ఉద్యమం
భారతదేశంలో ఇప్పటివరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాస్రూట్ ఫుట్బాల్ ఉద్యమాలలో ఒకటైన టైగర్ ఐకెఎఫ్ స్కౌట్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇండియా ఖేలో ఫుట్బాల్…
Read More » -
కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి
కడప జిల్లా అగస్తేశ్వర దేవస్థానంలో అవినీతి తారాస్థాయికి చేరింది. అభివృద్ధి పేరుతో దాదాపు అరకోటి నొక్కేశారు దేవస్థాన ఛైర్మన్, ఆలయ జూనియర్ అసిస్టెంట్. వైసీపీ హయాంలో దేవస్థానం…
Read More » -
Narasaraopeta: ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్ బ్లేడు వదిలేసిన వైద్యులు
Narasaraopeta: ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడును శరీరంలో వదిలేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. నరసరావుపేట బాలయ్య నగర్కు చెందిన రమాదేవి…
Read More »