ఆంధ్ర ప్రదేశ్
-
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి18 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలో వేచి…
Read More » -
Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు, పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి…
Read More » -
Pawan Kalyan: కూటమిలో క్రియాశీలకంగా పవన్ కల్యాణ్
Pawan Kalyan: రాజకీయాల్లో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని శత్రువులతోనే ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతుందట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కొందరు…
Read More » -
విశాఖలో భారీ వర్షం.. ఈదురు గాలులు
నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతతో తీవ్ర ఉక్కపోతకు గురైన విశాఖ ప్రజలు రాత్రి కురిసిన వర్షంతో ఉపసమనం కలిగిందంటున్నారు. రాత్రి వర్షం, భారీ గాలులకు చెట్లు కూలిపోయాయని…
Read More » -
కొమ్మినేని శ్రీనివాసరావుకు 14రోజుల రిమాండ్
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్…
Read More » -
ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఏసీబీ కోర్టులో విచారణ
AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మరోవైపు ఈ కేసుపై ఇవాళ ఏసీబీ కోర్టు విచారించనుంది. రాజ్ కసిరెడ్డి,…
Read More » -
మాజీ మంత్రి కాకాణి కేసులో కీలక పరిణామం
Kakani: వైసీపీ నేత, మాజీమంత్రి కాకాణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పీటీ వారెంట్పై కాకాణిని గుంటూరుకి తరలించే అవకాశం కన్పిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించ…
Read More » -
Raghurama Krishna: అమరావతిపై విషప్రచారం చేస్తున్నారు
Raghurama Krishna: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు అమరావతి మహిళలు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి..…
Read More » -
నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో మంత్రి నారాయణ పర్యటన
నెల్లూరు జిల్లా బాలాజీనగర్లో సైడ్ డ్రైన్ల పూడికతీత పనులను మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు. పూడికతీతపనులు వేగవంతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు ఆదేశించారు.…
Read More » -
మాజీమంత్రి కాకాణిపై మరో కేసు
Kakani Govardhan: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్గేటు ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పీఎస్లో…
Read More »