ఆంధ్ర ప్రదేశ్
-
Eluru: ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ
Eluru: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణములో భక్తుల రద్దీ నెలకొంది. శేషాచల పర్వతం గోవింద నామ స్మరణతో మారుమోగింది. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున…
Read More » -
Vemulawada: స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లికి చెందిన వనపర్తి మహేందర్ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. మృతుడు మహేందర్కు భార్య,…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్
75వ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామి సేవలో…
Read More » -
మన్యంలో మంచు దుప్పటి
పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఏజెన్సీ అంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. ఒకవైపు ఎముకలు కొరికే చలి…
Read More » -
Chandrababu: విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన
Chandrababu: విశాఖపట్నంలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేశ్ కాగ్నిజెంట్, సత్వా సహా…
Read More » -
అనుమతి లేకుండా మద్యం పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు మరోసారి వివాదంలో ఇరుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని…
Read More » -
Pawan Kalyan: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం…
Read More » -
ప్రియుడి మృతి తట్టుకోలేక యువతి ఆత్మహత్య
కృష్ణా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు మృతి తట్టుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వారం రోజుల క్రితం తన ప్రియుడు మృతి చెందడంతో.. సూర్యారావుపేటకు…
Read More » -
Nara Lokesh: బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
Nara Lokesh: రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణం చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారికి…
Read More » -
PM Modi: అల్లూరి బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
PM Modi: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంలో…
Read More »