ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు

Buddha Jayanti: కృష్ణా జిల్లా ఘంటసాలలో బుద్ధ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్, ఎంపీ బాలశౌరి, యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. బుద్ధుని చరిత్ర మానవ జీవన విధానానికి ఎంతో ఆదర్శమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుద్ధుని ఆశయాలు ఇతర దేశాలలో కూడా పాటిస్తున్నారన్నారు.