సినిమా
Anchor Shyamala: హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

Anchor Shyamala: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో భాగంగా యాంకర్ శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ కేసులో తనమీద నమోదైన.. ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. శ్యామల పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ను చేసినందుకు పంజాగుట్ట పీఎస్లో యాంకర్ శ్యామలపై కేసు నమోదైంది. ఆంధ్ర365 అనే ఆన్లైన్ గేమింగ్ యాప్కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.