తెలంగాణ

Bandi Sanjay: గద్దర్‌కు మేం పద్మ అవార్డులు ఎందుకు ఇస్తాం

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేయించడానికి సంచలన ఆరోపణలు చేశారు. నక్సల్స్ భావజాలం ఉన్న గద్దర్ ఎన్‌కౌంటర్ల పేరుతో ఎంతో మంది పోలీసులను హత్య చేయించారని బండి సంజయ్ మండిపడ్డారు.

గద్దర్‌కు మేం పద్మ అవార్డులు ఎందుకు ఇస్తామని అన్నారు. మా కార్యకర్తలను చంపి గద్దర్ పాటలు పాడారని అన్నారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు.. వెనక్కి పోయే పరిస్థితి లేదన్నారు. మీరు పంపితే మేము అవార్డులు ఇవ్వాలా అని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button