-
జాతియం
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే…
Read More » -
తెలంగాణ
Khammam: కుక్కల స్వైర విహారం.. 8 మందిపై దాడి చేసిన కుక్కలు
ఖమ్మం జిల్లా ముజ్జుగూడెంలో వీధి కుక్కల స్వైరవిహారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. బారులు తీరుతున్న కుక్కలు పాదచారులు పిల్లలపై దాడులు చేస్తుండటంతో బయటకు రావడానికి ప్రజలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పుట్టిన శిశువును చెత్తకుప్పలో పడేసిన కసాయి తల్లి
కన్నప్రేమ కరువైంది మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన శిశువు అని కూడా చూడకుండా ఆ కన్నతల్లి అమానుషంగా ప్రవర్తించింది.శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ సినిమా బృందం
తిరుమల శ్రీవారిని డెకాయిట్ సినిమా బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…
Read More » -
క్రీడలు
టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత
టీమిండియా యువ క్రికెటర్ రింకు సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఖంచంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా స్టేజ్-4 లివర్ క్యాన్సర్తో…
Read More » -
తెలంగాణ
Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా
Kavitha : ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చిట్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాజకీయ…
Read More » -
జాతియం
Earthquake: కోల్కతాలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో…
Read More » -
తెలంగాణ
Fire Accident: జూబ్లీహిల్స్లోని షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షోరూమ్లో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన…
Read More » -
తెలంగాణ
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 3.9గా తీవ్రతగా నమోదైంది.. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప…
Read More » -
జాతియం
PM Modi: ఉగ్రవాదానికి భారత్ పూర్తి వ్యతిరేకం
ఇజ్రాయెల్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..…
Read More »