-
జాతియం
జమ్ముకశ్మీర్లో సోనామార్గ్పై విరుచుకుపడ్డ అవలాంచ్
జమ్ముకశ్మీర్లోని సోనామార్గ్పై అవలాంచ్ విరుచుకుపడింది. సీసీ కెమెరాల్లో అవలాంచ్ దృశ్యాలు రికార్డయ్యాయి. సోనామార్గ్లోని అనేక భవనాలను అవలాంచ్ కమ్మేసింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Read More » -
తెలంగాణ
Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు జగ్గారెడ్డి హెచ్చరిక
Jaggareddy: రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయం తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని పటాన్చెరుకు తరలించే నిర్ణయాన్ని…
Read More » -
జాతియం
PM Modi: ఈయూ-ఇండియా ఢీల్ చరిత్రలో నిలిచిపోతుంది
PM Modi: ఈయూ భారత్ మధ్య కుదిరిన ఒప్పందం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్గా వ్యవహరిస్తున్న ఈ ఒప్పందం వ్యాపార,…
Read More » -
సినిమా
చిరంజీవి వ్యాఖ్యలతో విభేదించిన సింగర్ చిన్మయి
మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలతో సింగర్ చిన్మయి విభేదించింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అని తెలిపింది. కమిట్మెంట్కు నో చెబితే రోల్స్ ఇవ్వరన్నారు. చిరంజీవి…
Read More » -
తెలంగాణ
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు,…
Read More » -
జాతియం
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు మార్చి 9…
Read More » -
తెలంగాణ
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు…
Read More » -
తెలంగాణ
జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ గవర్నర్
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం…
Read More »
