-
తెలంగాణ
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం
తెలంగాణలో మున్సిపల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా కలెక్టర్లు,…
Read More » -
జాతియం
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు మార్చి 9…
Read More » -
తెలంగాణ
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థిని మృతి
గురుకుల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ విద్యార్థిని మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. గురుకుల సిబ్బంది చేయాల్సిన పనిని విద్యార్థులతో చేయించడంతో ఆటో నుంచి ప్రమాదవశాత్తు…
Read More » -
తెలంగాణ
జాతీయ జెండాను ఎగురవేసిన తెలంగాణ గవర్నర్
తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు
ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం…
Read More » -
తెలంగాణ
ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో చలి బోనాల పండగ
ఉత్తర తెలంగాణలో 3 జిల్లాల్లో చలి బోనాల పండగ నిర్వహిస్తారు. ఒక రోజు ముందు వండి మరుసటి రోజు పోచమ్మ తల్లికి నైవేద్యం చూపిస్తారు. ఈ చలి…
Read More » -
తెలంగాణ
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. దీంతో…
Read More » -
తెలంగాణ
నాంపల్లిలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నాలుగు మృతదేహాలను రెస్క్యూ టీమ్ వెలికితీసింది. ఓ మహిళ, ఓ పురుషుడు, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. ఉస్మానియా ఆసుపత్రికి డెడ్బాడీలను…
Read More » -
తెలంగాణ
తెలంగాణ బడ్జెట్పై కసరత్తు ప్రారంభం
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నేటి నుంచి వచ్చేనెల 5 వరకి ఉపముఖ్యమంత్రి…
Read More » -
తెలంగాణ
మంత్రి ఉత్తమ్కుమార్కు మాజీ మంత్రి హరీష్రావు లేఖ
మంత్రి ఉత్తమ్కుమార్కు మాజీ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. సాగు నీళ్లకోసం రైతుల ఎదురుచూస్తున్నారని అన్నారు. వరి నాట్లు వేసిన రైతులకు న్యాయం చేయాలని హరీష్రావు కోరారు.…
Read More »