ఆంధ్ర ప్రదేశ్

AP Cabinet: ప్రారంభమైన ఏపీ క్యాబినెట్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ. రాజధాని అమరావతి కి 2733 కోట్ల రూపాయలు విలువైన పనులకు అమోదం తెలపనున్న క్యాబినెట్.

మున్సిపాలిటీల్లో లే అవుట్ ల అనుమతులు, భవనాలు నిర్మాణ అనుమతులు ఇకపై మున్సిపాలిటీ కే అప్పగిస్తూ ఆర్డినెన్సు కు అమోదం తెలపనున్న కేబినెట్. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లో కొత్తగా 19 పోస్టుల మంజూరు చేయనున్న క్యాబినెట్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button