తెలంగాణ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బూతులు మాట్లాడిన మాజీ ఎంపీ అంజన్ కుమార్

Anjan Kumar Yadav: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ పరుష పదజాలం వాడారు. కేంద్ర మంత్రిపై బూతులు మాట్లాడారు. ఎవరూ మాట్లాడలేని మాటలతో తిట్టారు అంజన్ కుమార్ యాదవ్. ఇక స్వాతంత్ర్యం తెచ్చిందే కాంగ్రెస్ అన్న రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. ఇక 42శాతం రిజర్వేషన్ కల్పిస్తుంది ఒక్క కాంగ్రెస్యే అన్నారు అంజన్ కుమార్ యాదవ్.