News

Allu Arjun: చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరైన అల్లు అర్జున్

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయన ఏ 11 గా ఉన్నారు. ఈ కేసులో విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ 23న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button