తెలంగాణ

Jagadish Reddy: 1969లో విద్యార్ధుల పోరాట ఫలితం వల్లే HCUను సాధించుకున్నాం

Jagadish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైరయ్యారు. HCU భవిష్యత్తు కొరకు ఆందోళన చేస్తున్న విద్యార్ధులపై పోలీసులు లాఠీఛార్జ్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. 1969లో విద్యార్ధుల పోరాట ఫలితం వల్లే HCUను సాధించుకున్నామన్నారు.

న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్ధులను మంత్రులు పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ హరితహరం చేస్తే కాంగ్రెస్ మాత్రం హరితసంహారం చేస్తుందని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button