ఆంధ్ర ప్రదేశ్
Jagan: వల్లభనేని వంశీతో వైఎస్ జగన్ ములాఖత్

Jagan: విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్న వైఎస్ జగన్ వల్లభనేని వంశీని పరామర్శించారు. అలాగే వంశీ భార్య పంకజశ్రీ కూడా వంశీతో ములాఖత్ అయ్యారు. జగన్ వెనక కొడాలి నాని, పేర్నినాని కూడా వెళ్లి వంశీని పరామర్శించారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. జగన్ రాకతో జైలు సమీపంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.