తెలంగాణ
Karimnagar: బెట్టింగ్ యాప్కు బలైన బీటెక్ యువకుడు

Karimnagar: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బిటెక్ విద్యార్థి గుత్తికొండ అఖిలేష్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్లో బెట్టింగ్ పెట్టి చేసిన అప్పులు తీర్చలేనని మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.