తెలంగాణ
Revanth Reddy: సన్నబియ్యం లబ్ధిదారులే… మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు

Revanth Reddy: సిద్ధిపేట జిల్లా, అక్బర్ పేట గ్రామానికి చెందిన కూతురి లక్ష్మీకి నా ప్రత్యేక అభినందనలు. తనకు వచ్చిన 24 కిలోల సన్నబియ్యంతో ఆమె ఊరందరికి …సహపంక్తి భోజనం పెట్టి… ఈ పథకం పేదల జీవితాల్లో… ఎంతటి ఆనందాన్ని నింపిందో… చెప్పే ప్రయత్నం చేసింది. సన్నబియ్యం లబ్ధిదారులే…మా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్లు.