ఆంధ్ర ప్రదేశ్
కరెంట్ వైరుతో గొంతు బిగించి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

నెల్లూరు జిల్లా రాపూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి కోసం భర్తను చంపింది కట్టుకున్న భార్య. కరెంట్ వైరుతో భర్త మెడకు బిగించి హతమార్చారు భర్య, ఆమె ప్రియుడు కళ్యాణ్. మృతుడు రాపూరు పట్టణానికి చెందిన లేబాకు శీనయ్యగా గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.