ఆంధ్ర ప్రదేశ్
Vishnuvardhan Reddy: అవినీతి మరకలు అంటిపెట్టుకున్న వ్యక్తి కేజ్రీవాల్

Vishnuvardhan Reddy: ఢిల్లీ ప్రజలు గొప్ప విజయాన్ని అందించారన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ ప్రజలకు ఏపీ బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. అవినీతి మరకలు అంటిపెట్టుకున్న వ్యక్తి కేజ్రీవాల్ అని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్తో తెలుగు రాష్ట్రాలకు లింకులు ఉన్నాయని కామెంట్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి.