తెలంగాణ
Hyderabad: వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మండపం సీజ్

Hyderabad: హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలోని.. వేణుగోపాలస్వామి ఆలయ కళ్యాణ మండపం సీజ్ అంశం కాకరేపుతోంది. కళ్యాణ మండపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. అవగాహన లేకుండా అధికారులు సీజ్ చేశారని మండిపడ్డారు.
ప్రజల వినియోగార్థం 10 శాతం భూమిని విడిచి.. మిగితా స్థలాన్ని వేలం వేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు భూముల వేలంపాటను అడ్డుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే.