News

UPSC CSE Results 2024: సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల

UPSC CSE Results 2024: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది.

ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దూబే ఫస్ట్ ర్యాంకు సత్తా చాటగా హర్షిత గోయల్ రెండు, అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకుతో మెరిశారు. సివిల్స్ ఫలితాల్లో 68వ ర్యాంకుతో సత్తా చాటిన సాయి చైతన్య.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button